News

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తూ, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
యానం గోదావరిలో అరుదైన పులస చేప దొరికింది. ఈ ఏడాది పులసలు ఎక్కువగా యానంలోనే లభిస్తున్నాయి. స్థానికులు వేలల్లో ఖర్చుపెట్టి ఈ ...
బంగాళాఖాతం సముద్రంలో దొరికే అరుదైన కొమ్ముకోనెం చేప తాజాగా విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో పడింది. ఈ చేప ఒక్కటీ మత్స్యకారులకు మంచి ...
భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో సింహాచలం విశేష స్థానం పొందింది. విశాఖపట్నం సమీపంలో తూర్పు కనుమలలో ఉన్న ...
జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 22న హనుమకొండ జిల్లాలో జాబ్ మేళా ...
New Smart Phone:వివో సబ్-బ్రాండ్ ఐక్యూ భారత మార్కెట్లోకి ఐక్యూ జెడ్10ఆర్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 24న విడుదల చేయనుంది. 12GB ...
ఆంధ్రప్రదేశ్‌లో ₹3,200 కోట్ల మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కే. కవిత హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఆమె అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని కవిత అ ...
హైదరాబాద్‌ లోని లాల్‌దర్వాజ బోనాలు వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
వానా కాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు వాగు కష్టాలు మొదలవుతాయి. అధికారులు, సిబ్బందికి ...
ఓ కోల్డ్‌ప్లే సందర్భంగా జరిగిన ఘటన ఇప్పుడు అంతర్జాలంలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఘటనలో కనిపించిన ప్రముఖ డేటా కంపెనీ Astronomer CEO అనంతరం తన పదవికి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.
లాస్ ఏంజెలస్ నుండి అట్లాంటా వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానం గాల్లో ఉండగానే ప్రమాదాన్ని ...